Wednesday, 19 November 2025 05:52:47 PM
# *ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్..* # *గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాలను ఆకస్మిక తనిఖీ- జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్...* # *ఏసీబీకి చిక్కిన సర్వేయర్..* # *శబరిమలకు పోటెత్తిన భక్తులు కి.మీ మేర క్యూ* # *ఏసీబీకి చిక్కిన ఎస్సై.. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు..* # *40,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో రూ.20,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన టిజిఎస్‌పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ & డివిజన్‌లోని గోపాల్ # * *హిజ్రాలలో వర్గ పోరుఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రా* # * *హైదరాబాద్ లో పెరుగుతున్న విడాకుల కేసులు!* # * *మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం* # *రాబోవు రెండు రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం, తగు జాగ్రత్తలు తీసుకోవాలి : నివాస్ న్యూస్ చానెల్ చైర్మెన్ డా.ప్రకాశ్ జాదవ్..* # * ములుగు జిల్లాలు ఘనంగాకార్తీక మహోత్సవం కార్యక్రమం # *ఏసీబీ చిక్కిన సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్..* # *అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం..* # *_రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి_* # Every letter a journalist writes becomes a shield of truth # కలం కదిలితే—సమాజం కల్లోలమే # *మరోసారి మానవత్వం చాటుకున్న ప్రకాష్ మిత్రబృందం* # *కవితా శీర్షిక:"నిప్పురవ్వ" డాక్టర్ ప్రకాష్ జాదవ్ నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ ..* # * *ఇమ్మడి రవితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లను క్లోజ్ చేయించిన పోలీసులు* # *తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు?*

జోనబోయిన పాపయ్య కుటుంబాన్ని పరామర్శించిన మేకల మల్లి బాబు యాదవ్

Date : 18 December 2024 06:03 PM Views : 2145

Nivas News - తెలంగాణ / Nivas news : జోనబోయిన పాపయ్య కుటుంబాన్ని పరామర్శించిన మేకల మల్లి బాబు యాదవ్ .................................... జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ నాయకులు చిమ్మపూడి గ్రామానికి చెందిన జోనబిన పాపయ్య యాదవ్ కుమారుడు వెంకటేష్ ఇటీవల అకాల మరణం చెందాడు.వారి కుటుంబాన్ని అఖిలభారత జిల్లా యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పరామర్శించి, మృతుడు వెంకటేశు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చేతికి అంది వచ్చిన కొడుకు 25 సంవత్సరాల వయసులో కుమారుడు చనిపోవడం ఏ తల్లిదండ్రుల కైనా చాలా బాధాకరంగా ఉంటుందని, ఇది చాలా దురదృష్టకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు . కుమారుని ఆత్మకు శాంతి చేకూరాలని, పాపయ్య కు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు బట్టు కోటేశ్వరరావు, జోన బోయిన అచ్చయ్య ఎర్ర దామోదర్ రెడ్డి, జాన బోయిన నవీన్,బట్ట లాలయ్య, జోన బోయిన సందీప్, పల్లపాటి అచ్చయ్య, శెట్టి నరేష్, తెల్లబోయిన ఉపేందర్, సత్తి రాజు, షేక్ జానీ మియా, జోన బోయిన వెంకటమ్మ, మంగమ్మ, అల్లం ఉష, గణపారపు పార్వతి, ఎనిశెట్టి లలిత, ఎనిశెట్టి నాగమణి, షేక్ జాన్ బి, బంధువులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2025. All right Reserved.



Developed By :