Wednesday, 19 November 2025 05:52:46 PM
# *ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్..* # *గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాలను ఆకస్మిక తనిఖీ- జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్...* # *ఏసీబీకి చిక్కిన సర్వేయర్..* # *శబరిమలకు పోటెత్తిన భక్తులు కి.మీ మేర క్యూ* # *ఏసీబీకి చిక్కిన ఎస్సై.. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు..* # *40,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో రూ.20,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన టిజిఎస్‌పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ & డివిజన్‌లోని గోపాల్ # * *హిజ్రాలలో వర్గ పోరుఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రా* # * *హైదరాబాద్ లో పెరుగుతున్న విడాకుల కేసులు!* # * *మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం* # *రాబోవు రెండు రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం, తగు జాగ్రత్తలు తీసుకోవాలి : నివాస్ న్యూస్ చానెల్ చైర్మెన్ డా.ప్రకాశ్ జాదవ్..* # * ములుగు జిల్లాలు ఘనంగాకార్తీక మహోత్సవం కార్యక్రమం # *ఏసీబీ చిక్కిన సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్..* # *అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం..* # *_రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి_* # Every letter a journalist writes becomes a shield of truth # కలం కదిలితే—సమాజం కల్లోలమే # *మరోసారి మానవత్వం చాటుకున్న ప్రకాష్ మిత్రబృందం* # *కవితా శీర్షిక:"నిప్పురవ్వ" డాక్టర్ ప్రకాష్ జాదవ్ నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ ..* # * *ఇమ్మడి రవితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లను క్లోజ్ చేయించిన పోలీసులు* # *తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు?*

*గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాలను ఆకస్మిక తనిఖీ- జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్...*

Date : 19 November 2025 10:37 AM Views : 102

Nivas News - తెలంగాణ / Nivas news : గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాలను ఆకస్మిక తనిఖీ- జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఉన్న గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాల (బాలికలు)ను జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్, ఆకస్మికంగా తనిఖీ చేశారు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థల పరిశీలన చేయాలని ఆదేశించన నేపథ్యంలో వారు తనిఖీ చేయడం జరిగింది, వసతి గృహంలోని స్టోర్ గది, కిచెన్ షెడ్ ,డైనింగ్ హాల్, తరగతి గదులు తదితర పరిసరాలను పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు, ప్రేయర్ సమయంలో పిల్లలతో కలిసి పాల్గొన్నారు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పిల్లలు హాజరు వంద శాతం పక్కాగా ఉండాలని సూచించారు, ప్రస్తుత శీతాకాల నేపథ్యంలో పిల్లలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు, షెడ్యూల్ ప్రకారం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు.ప్రతి సబ్జెక్టులో మెలకువలు నేర్పిస్తూ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం విద్యా బోధనలు అందించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ ల పై పిల్లలకు అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా ఉండాలని సూచించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ వేడివేడి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2025. All right Reserved.



Developed By :